తేది :06-05-2025 నెల్లూరు జిల్లా కోవూరు మండలం లక్ష్మీ నగర్ న్యూస్:నెల్లూరు జిల్లా కోవూరు మండలం లక్ష్మీ నగర్ నందు ఉన్న ఐటిఐ కళాశాల నందు భారీ అగ్నిప్రమాదం అగ్ని ప్రమాదము

0
15

అగ్ని ప్రమాదమునకు కారణం ఐటిఐ కళాశాల కాపలాదారుని కుమారుడు సాగర్ మద్యం సేవించిన మైకంలో దోమల కడ్డీలను వెలిగించి ఐటిఐ కళాశాలలో తాను పడుకునే స్థలం నందు ఒక పరుపుకు వాటిని గుచ్చాడు… ఈ ఘటన ఈరోజు అనగా 06-మే-2025 ఉదయము ఐదు గంటలకు చోటు చేసుకుంది ఎవరికి ఏమి హాని జరగలేదు భారీగా వస్తున్నష్టం జరిగింది….

మండుచున్న అగ్నిని చూసి ప్రమాదమును గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి తెలియచేశారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here